కొంతమంది వీటినే పప్పు చెక్కలు అని కూడా అంటారు .. ఒక్కొక్క ఊర్లో ఒక్కో పేరు :) ఇవి చెయ్యటం కూడా సులువే..
కావలసినవి
బియ్యపిండి
అల్లం
పచ్చిమిర్చి
కర్వేపాకు
సెనగపప్పు
బట్టర్
ఉప్పు
ఇక చేసే విధానం
సేనగాపపు ని కొంచం ముందుగ నానపెట్టుకోవాలి . అల్లం, కర్వేపాకు, పచ్చిమిర్చి మిక్షి లో వేసి బాగా మేతగా కాకుండా కొంచం పచ్చి పచ్చి గా చేసుకోవాలి . బియ్యపిండి లో తగినంత ఉప్పు అల్లం,పచ్చిమిర్చి పేస్టు , కొంచం బట్టర్ , నానపెట్టిన సెనగపప్పు వేసి అన్ని కలపాలి, చపతిలకి కలుపునట్లు కలుపుకోవాలి , చపాతీ పిండి కన్నా కొంచం పల్చగా చేసుకోవాలి . ఒక కవర్ మీద ఈ పిండిని అప్చుల్లగా చేసి నూనెలో వేసి ఎర్రగా వేఇంచుకోవాలి.
కమ్మని చెక్కలు తినటానికి సిద్దం :)

